తెలంగాణలో రాహుల్గాంధీకి రైతన్నలకు మధ్యనే ఎన్నికలు జరుగబోతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ను కోరడం హాస్యాస్పదమని అ
ప్రచారంసీఎం కేసీఆర్ హుజూరాబాద్లో కుక్కను నిలబెట్టినా గెలుస్తాం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు ఇటీవల సోషల్మీడియాలో ఒక ఫొటో చక్కర్లు కొడుతున్నది. త్వరలో 10 లక్షల మందితో భారీ సభ పెట్టనున్నట్టు