చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ సంయుక్తాధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించనున్నట్టు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆయన కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంక్లు ఏర్పాటు చేసి ఎందరో మనసులు గెలుచుకున్నారు.ఇప్పుడు మెగాస్ట
కరోనా విపత్తు సమయంలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి సీనియర్ నటుడు చిరంజీవి ఓ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్�