బంజారాహిల్స్ | జూబ్లీహిల్స్లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హీరో రామ్చరణ్ పాల్గొని జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.