మనసును భగవంతుని మీదే నిలిపి తగిన ఉపచారాలతో, ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే ‘పూజ’. ‘సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిదు పచారైః, సంభవితా నియమేన..’ అంటే, ‘లభించిన పూజా ద్రవ్యాలతో, అనుకూలమైన ఉపచా
‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు. తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.
‘ఆత్మవిద్య’ సాధనకు స్త్రీలు అర్హులు కారా?నిహిర, హైదరాబాద్ ‘ఆత్మవిద్య’ అంటే ‘బ్రహ్మవిద్య’. దీనికే ‘బ్రహ్మజ్ఞాన’మని పేరు. బ్రహ్మజ్ఞానం వేదాలను అధ్యయనం చేయడం వల్ల యోగసాధనతో లభిస్తుంది. దీనిని సంపాదించే �
‘ప్రమాణం’ అనే పదం చాలామందికి ‘ఒట్టు’ అనే భావంలోనే తెలుసు. కానీ, ‘ప్రమాణం’ అనే దానికి మరిన్ని గంభీరమైన అర్థాలున్నాయి. ‘ప్రమాణం’ అనేది ‘ఋజువు’ కూడా అవుతుంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దేనిద్వారాన
మైత్రేయ మహర్షి విదురునికి వివరించిన ‘దక్ష చరిత్ర’ను శుక ముని పరీక్షిత్తుకు ఇలా ప్రవచించాడు- శంకరుని శపించి దక్షుడు సభాసదుల నిరసనల మధ్య ఆగ్రహంతో తన నివాసానికి వెళ్లిపోయాడు. శంకర కింకరులలో శ్రేష్ఠుడైన న�
భౌతికవాదులకు కేవలం భౌతిక పదార్థమే కానీ, తద్భిన్నమైన పదార్థం ఒకటుందనే విశ్వాసం లేదు. వారు తరుచుగా ‘మరణానంతర జీవితం’ అనేది ఉండదనే భావిస్తారు. వారి దృష్టిలో ప్రతి అణువూ జీవకణమే. ‘అది అనుక్షణం పుడుతుంది, చస్�
మాంసాహారానికి అలవాటు పడ్డ మనిషి రాన్రాను మరింత క్రూరంగా ‘తోటి మనిషినే చంపేసేలా’ తయారవుతున్నాడు. అసలు మన సనాతన ధర్మం జీవహింస గురించి ఏం చెప్పింది?ఆర్.సూర్యతేజ, రాయలాపూర్ ‘సాత్విక జీవనానికి’ ఈ మాంసాహార�
గురువు కోసం అన్వేషిస్తూ భారతదేశ యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ‘ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే నీవద్దకు వస్తాను’ అని శంకరులు తల
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనమా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త కర్మణి॥ –భగవద్గీత (2-47) అతి ప్రసిద్ధమైన ఈ శ్లోకాన్ని పలువురు జ్ఞానులు అనేక సందర్భాల్లో నిత్యం స్మరిస్తుంటారు. ఇది ప్రతి వ్యక్తికీ కనువ