మైత్రేయ మహర్షి విదురునికి వివరించిన ‘దక్ష చరిత్ర’ను శుక ముని పరీక్షిత్తుకు ఇలా ప్రవచించాడు- శంకరుని శపించి దక్షుడు సభాసదుల నిరసనల మధ్య ఆగ్రహంతో తన నివాసానికి వెళ్లిపోయాడు. శంకర కింకరులలో శ్రేష్ఠుడైన న�
భౌతికవాదులకు కేవలం భౌతిక పదార్థమే కానీ, తద్భిన్నమైన పదార్థం ఒకటుందనే విశ్వాసం లేదు. వారు తరుచుగా ‘మరణానంతర జీవితం’ అనేది ఉండదనే భావిస్తారు. వారి దృష్టిలో ప్రతి అణువూ జీవకణమే. ‘అది అనుక్షణం పుడుతుంది, చస్�
మాంసాహారానికి అలవాటు పడ్డ మనిషి రాన్రాను మరింత క్రూరంగా ‘తోటి మనిషినే చంపేసేలా’ తయారవుతున్నాడు. అసలు మన సనాతన ధర్మం జీవహింస గురించి ఏం చెప్పింది?ఆర్.సూర్యతేజ, రాయలాపూర్ ‘సాత్విక జీవనానికి’ ఈ మాంసాహార�
గురువు కోసం అన్వేషిస్తూ భారతదేశ యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ‘ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే నీవద్దకు వస్తాను’ అని శంకరులు తల
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనమా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త కర్మణి॥ –భగవద్గీత (2-47) అతి ప్రసిద్ధమైన ఈ శ్లోకాన్ని పలువురు జ్ఞానులు అనేక సందర్భాల్లో నిత్యం స్మరిస్తుంటారు. ఇది ప్రతి వ్యక్తికీ కనువ
ప్రకృతేర్ముఖ సంభూతా మంగళదా సదాసృష్టౌ మంగళ రూపాచ సంహారే కోపరూపిణీ॥ ‘మంగళం’ అంటే ‘శుభాన్నిచ్చేది’. ‘చండి’ అంటే ‘ప్రతాపమూర్తి’. కనుక, ఆమె పేరు ‘మంగళచండి’. మూలప్రకృతి దుర్గాదేవి రూపాంతరమే ‘మంగళచండి’. ఈ దేవి
గురువుకు ఎప్పుడూ అంత ప్రాధాన్యం ఉండటానికి కారణం, ‘తాను లేకుండా మీకుగా మీరు సరైన మార్గంలో ప్రయాణించలేరు’ కనుక. మీకు తెలిసిన విషయం దిశగా కృషిచేయడం సాధ్యమవుతుంది. కానీ, తెలియని దారిలో ఎలా వెళ్లగలరు? సృష్టిల�
దక్షుని నిందా భాషణాలు పైకి అనుచితంగా దూషణాలుగా అనిపించినా అర్ధాంతరంలో- (వ్యాజ స్తుతి అలంకారం- నిందనంలో వందనం) మరో విధంగా సముచితాలై సదాశివునికి ముదావహంగా సద్భూషణాలే అయ్యాయి. అందమైన ఇందు (చంద్ర) కళాధరునికి,
ఒక మాట సంధి కుదుర్చుతుంది, ధర్మాన్ని నిలబెడుతుంది, ధైర్యాన్ని నూరి పోస్తుంది, శత్రువులకు హెచ్చరిక అవుతుంది, అయిన వారికి భరోసానిస్తుంది. ఇన్ని మాటలూ ఒక్కడే మాట్లాడితే! ఆ మాటకారి ‘రామాయణం’లోని హనుమంతుడే అ�
పాశ్చాత్యులు కుజగ్రహాన్ని ‘మార్స్’ (రెడ్ ప్లానెట్) అని పిలుస్తారు. ఎర్రగా కనిపిస్తాడు కనుక వారలా అంటారు. ‘మార్స్’ యుద్ధాలకు అధిదేవత. ‘మార్స్’ అనుకూలంగా ఉన్న సైన్యం యుద్ధంలో గెలుస్తుందని వారి న�