శ్రీకృష్ణావతారం సంపూర్ణమైంది. ద్వారక లీలల్లో భాగంగా 16,108 మంది గోపికలను శ్రీకృష్ణుడు వివాహమాడాడు. శ్రీకృష్ణుని వివాహం గురించి విన్న యశోదమ్మ తానూ ప్రత్యక్షంగా ‘శ్రీకృష్ణుని కల్యాణాన్ని’ వీక్షించాలని కోర
రథానికి సారథి ఉంటాడు. సారథిని బట్టి రథ గమనం. సారథి సరైనవాడు కానప్పుడు రథ గమనమే కాకుండా రథంలో ఉన్నవారికి కూడా ఇబ్బంది తప్పదు. సారథి సరైనవాడైతే రథమూ, రథికుడు ఇద్దరూ ప్రశాంతంగా ప్రయాణిస్తారు. రథ గమనానికి సార�
‘గోమాత రక్షణ, సేవ, పూజ అత్యంత పుణ్యప్రదమని’ భారతీయ పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఆవులో సకల దేవతలూ కొలువై ఉంటారు. గోమాత మహిమ ఇంతా అంతా కాదు. ‘రామాయణం’లో కామధేనువును విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ట మహర్షి�
భక్త కవి బమ్మెర పోతన భాగవత స్కంధాల ఆరంభంలో, భవ హరమైన ఆ పురాణ రాజాన్ని తన నోట పలికించిన తన ఆరాధ్య దైవం రాజకుల భూషణుడు శ్రీరామచంద్రుని సంబోధన గల అందమైన కందపద్యాలను, స్కంధాల అంతంలో ‘మాలినీ’ వృత్తాలు వ్రాయడం �
అదిశంకరులు వైదిక మతోద్ధారకులు. దాని పేరే ‘అద్వైత సిద్ధాంతం’. ఆయన ప్రబోధించినటువంటి జ్ఞానమార్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంతవరకు ప్రసరింపచేయాలనే ఉద్దేశ్యంతో దేశానికి నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను స్థాపి�
వలచి వచ్చిన సాక్షాత్తు రాజునే తృణప్రాయం చేసి, అగ్నిప్రవేశంతో తనువు చాలించిన అద్భుత యువతి అలౌకిక భక్తిగాథ. ఇదొక యథార్థ కథ. అది 10, 11వ శతాబ్దాల కాలం. సుమారు 18 పట్టణ ప్రాంతాల (పరగణాలు) భూభాగాన్ని పెనుగొండ (ప్రస్త�
ఆదిశంకరుల కాలం నాటికి వివిధ మతాలు వికృతరూపం దాల్చి అస్తవ్యస్థమై వేదబోధిత కర్మకాండకు విపరీత భాష్యాలు చెప్తూ, సమాజాన్ని అయోమయ స్థితికి తెచ్చాయి. దాంతో విలువలు తగ్గిపోవడం వల్ల సామాజిక క్రాంతిని నింపాల్సి
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌతతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి॥ –భగవద్గీత (2-38) మానవ జీవితంలో సుఖదుఃఖాలు అత్యంత సహజం. జీవితం అన్నప్పుడు ఇవి తప్పవు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినప
వైశాఖ శుక్ల తదియనే ‘అక్షయ తృతీయ’గా జరుపుకొంటాం. ఇది పరమధార్మిక పుణ్యదినం. ఈ రోజు ఏ పుణ్యకార్యం చేసినా అది వారి ఒక్క జన్మకే పరిమితం కాకుండా జన్మజన్మలకూ ఉండిపోతుందని ‘మత్స్యపురాణం’, ‘స్మృతులూ’ పేర్కొన్నా�
ఒకనాడు శ్రీరామకృష్ణ పరమహంస తన అనుంగు శిష్యుడైన రామచంద్ర దత్త ఇంటికి వెళ్లారు. ‘భాగవత’ శ్రవణం అయ్యాక భక్తులు అడిగిన ప్రశ్నలకు రామకృష్ణులు సమాధానాలతోపాటు ఒక కథ చెప్పారు. ‘ఒకసారి ముగ్గురు స్నేహితులు కలిస�
సర్ ఐజాక్ న్యూటన్మహాశయుడు భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అందువల్ల శాస్త్ర, సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇది సత్యం. న్యూటన్ తన ‘నూత్న సిద్ధాంతాన్ని’ ఆవిష్కరించడం వల్లనే చె