సామవేద సంబంధమైన ‘సన్యాసోపనిషత్తు’ నిజమైన సన్యాసి ఎలా ఉండాలో వివరించింది. అశాశ్వతమైన ఈ జగత్తును పరిత్యజించి, లౌకిక విషయాల పట్ల విరక్తుడైనవాడు ‘సన్యాసి’ అవుతాడు. కేవలం ఆత్మ ప్రగతి కోసమే అతను నిరంతరం తపిస�
అవాచ్య వాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతోదుఃఖతరం ను కిమ్ భగవద్గీత (2-36) సమర్థత కలిగి ఉండి కూడా ఎవరైనా కర్తవ్యాన్ని విస్మరించి వెనకడుగు వేస్తే, అతని సమర్థత తెలిసినవాళ్లు కూడా అతణ్ణ
యుగయుగాలుగా ధర్మానికి ఆపద కలిగినప్పుడు ఏదో ఒక రూపంలో భగవానుడు అవతరిస్తుంటాడు. అవైదిక మతాల ప్రాబల్యం పెరిగి అధర్మం తాండవించినప్పుడు ప్రజలకు వేద ప్రతిపాదిత విషయాలతో ధర్మమార్గాన్ని నిర్దేశిస్తాడు. అధర్�
‘భగవంతుడు ఎవరు? ఆయన దేవుడా? లేక మానవ రూపంలో ప్రస్ఫుటమయ్యే శక్తినా?’ సర్వసాధారణ సందేహం ఇది. ‘భగవంతుడు’ అనేవాడు ఒక రూపంలోనో లేక మానవాకృతిలోనో వికసించేవాడు కాదు. ఒక భాషలో అక్షరాలకు, పదాలకు వాటి వ్యుత్పత్తులన
శ్రీరాముణ్ణి వనవాసం కోసం సుమంత్రుడు రథంలో తీసుకొని వెళుతుండగా, దశరథ మహారాజు వెనుకనుంచి ‘సుమంత్రా! ఆగు. ఇది నా ఆజ్ఞ’ అంటాడు. దానికి శ్రీరాముడు ‘వినపడలేదు’ అని చెప్పమంటాడు. ఇది ధర్మమేనా?బ్రహ్మాభట్ల ఆత్రేయ-