మనిషిలో భోగాసక్తత, ఐశ్వర్యకాంక్ష మొదలైనవి ఉన్నప్పుడు బుద్ధి అతని అధీనంలో ఉండదు. అందుకే శ్రీకృష్ణుడు ఈ విషయంలో అర్జునుడిని హెచ్చరిస్తూ ‘భోగాల్లో కాని, ఐశ్వర్యంపై కాని అమితమైన ఆసక్తి కలిగిన వారు, వాటికి స
భాగవత నవమ స్కంధానికి లక్షణం ‘ఈశాను కథలు’. ఇందులో సూర్య, చంద్రుల వంశాల విస్తృత వర్ణన ద్వారా భగవదవతారాలు, భక్తుల చరిత్రలూ అచ్చంగా ముచ్చటింపబడినాయి! సూర్యచంద్రులు లోకంలో నిష్కామ కర్మయోగానికి నిఖార్సైన- నిల
సీతాదేవి అపహరణ జరిగింది. పర్ణశాలకు వచ్చి సీత లేని విషయాన్ని గుర్తించిన రామలక్ష్మణులు పరిపరి విధాలుగా ఆమె అదృశ్యాన్ని గురించి విచారించసాగారు. ఆ ఆవేదనలో మాయామానుష విగ్రహుడైన రాముడు భావోద్వేగాలను అదుపుచ�