Qin Gang: ప్రస్తుతం ఇండోచైనా బోర్దర్ వద్ద వాతావరణం స్థిరంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ తెలిపారు. ఎస్సీవో మీటింగ్లో పాల్గొనేందుకు గోవా వచ్చిన ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్�
తూర్పు లఢక్ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లనంత వరకు సరిహద్దుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడవని చైనాకు భారత్ తేల్చి చెప్పింది. బలగాల ఉపసంహరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది. ‘భారత్, చైనా సరిహ
జమ్మూ కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని భారత ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. చైనాతో సహా మరే ఇతర దేశం కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయడానికి వీల్లేదని భారత విదేశాం�
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధమని చైనా కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ సంక్షోభానికి తెర దించేందుకు తాము సిద్ధమని చైనా విదేశాంగ మంత్రి వాం�
చైనా భారత్ సంబంధాల విషయంలో చైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు పక్షాలు ప్రత్యర్థులుగా కాకుండా.. భాగస్వాములుగా మారాలని పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం విలేకరులతో మాట్లాడా�