అది 1907... అరుణాచలంపై ఓ యువ మౌనసాధువు ఉంటున్నాడు. వెంకటరామన్ అన్న పేరు తప్ప ఇతర వివరాలేవీ ఆయన నుంచి తెలియరాలేదు.కానీ, ఆ ముఖంలో ఏదో తేజస్సు. అందుకే అందరూ ఆయనను బ్రాహ్మణస్వామి అని పిలుస్తూ ఉండేవారు.
తన ధర్మాన్ని తాను విస్మరించకుండా దాన్ని నిబద్ధతతో నిర్వహించడమే అసలైన మానవ ధర్మం. తన ధర్మాన్ని మనిషి ఆచరించనప్పుడే సమాజం అనేక విధాలుగా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అర్జునుడు సుక్షత్రియుడు. ధర్మర�
సచ్చిదానంద తత్త్వాన్ని భారతీయ సంస్కృతిలో కొందరు పురుష రూపంగా, కొందరు స్త్రీ రూపంగా, మరికొందరు ఏ రూపం లేని నిరాకార నిర్గుణ తత్త్వంగా ఆరాధిస్తుంటారు. ఏ విధంగా ఆరాధించినా తత్త్వం ఒకటే. నిర్గుణ నిరాకార తత్త�
ఇది ప్రహ్లాద చరిత్రలోనిది. ఇందులో మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘సర్వదా నారాయణ స్మరణం, విశ్వాన్ని విస్మరించడం.. ప్రహ్లాదుడి నిత్యకృత్యాలు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, భోజనం చేస్తూ, కబుర్లు చెప్తూ, నవ