చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డిని రెండోరోజు బుధవారం మొయినాబాద్ పోలీసులు విచారించారు. సీఐ పవన్కుమార్రెడ్డి విచారిస్తుండగా రామరాజ్యం అనే వ్
ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ను వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. రంగరాజన్కు ఫోన్ చేసిన వైఎస్ జగన్..దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన దుండగులను శిక్షించాలని దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం రాష్ట్ర కార�
ధర్మరక్షణ కోసం పని చేస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి దుర్మార్గమైన చర్య అని, ఇది రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్�