ఆమె నడుం బిగిస్తే.. ఏదైనా సాధ్యమే!ఆమెకు ఆమె తోడైతే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. మిట్టపల్లి మహిళలూ అంతే! పరస్పర సహకారంతో తమ కలలు సాకారం చేసుకున్నారు. పసుపులు పట్టించి.. కారం దట్టించి.. దండిగా లాభాలు ఆర్జిస్త
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు.
జిల్లాలోని రఘునాథపాలెం, ముదిగొండ, చింతకాని, తల్లాడ, వేంసూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో గల మిర్చి తోటలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు, సంబంధిత �
ఏటేటా మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మిరప పంటకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉండడం.. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలవడం.. రైతుబంధు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు �