Tirumala | తిరుమలోని స్థానిక ఆర్బీసీ సెంటర్కు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం మధ్యాహ్నం అదృశమయ్యారు. ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు.
Childrens Missing | మహారాష్ట్రలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు చిన్నారులు కనిపించకుండా (Childrens Missing) పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం నుంచి సోమవారం వరకూ 24 గంటల వ్యవధిలో ఆరుగురు చిన్నారులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.