పిల్లల్లో వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించేందుకు బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఙాన సంస్థ ఆధ్వ
జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖ, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఆరు నెలల వయస్సు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభించిన ఈ సర్వేలో రెండు వైద్యబృందాలుగా ఏర్ప
చిన్నారుల స్కీన్రింగ్ పరీక్షలకు సిబ్బంది కొరత వెంటాడుతుంది. జిల్లాలో 28 మంది పీఎంఓ(ప్రిన్సిపల్ మెడికల్ ఆప్తల్మాలజీ ఆఫీసర్) వైద్యులు అవసరముండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉండటం మూలానా గడువులోగా పూర్తయ్యే�
ఆనందంగా గడపాల్సిన చిన్నారులు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. పసి వయసు నుంచే కంటి సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్నారు. తరగతి గదిలో బోర్డుపై రాసే పదాలను కూడా గుర్తించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యన�