గోదావరిఖని అంటేనే దక్షిణ భారతానికి కొంగు బంగారం.. కల్పతరువు అనీ, నల్లబంగారం బయటకు తీసి ప్రపంచంకు దివిటీలుగా ఇక్కడి ప్రజలు నిలిచారనీ, చిన్నప్పుడు నేనూ ఇక్కడే కాలి నడకన తిరిగే వాడినని , ఇక్కడి వాతావరణం అంటే
పిల్లల్ని గారాబం చేయడం మా చిన్నప్పుడు ఇంతలా లేదు. అదటుంచి.. చాలామంది తల్లులు పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేక వారికి భయంకరమైన శిక్షలు విధిస్తుండేవారు. కానీ, దానివల్ల పిల్లలు అల్లరి మానేవారో లేదో తెలియదు.
హైదరాబాద్ : మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను క్రిష్ రాజ్మురారి అనే జర్నలిస్ట్ శనివారం ట్విట్టర్లో పెట్టారు. ‘కేటీఆర్ మీకు జ్ఞాపకం ఉందా… ఎన్పీఎస్ (నలంద పబ్లిక్ స�