సికింద్రాబాద్ : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపాలపురం ఏసీపీ సుధీర్ కథనం ప్రకారం
బౌద్ధనగర్ : సికింద్రాబాద్ లో రెండు కత్తి పోట్ల కేసులు చేధించామని అదనపు సీపీ చౌహాన్ తెలిపారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. �
చార్మినార్ : ఒకటి కాదు.. రెండు కాదు నాలుగు సార్లు నగర పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించినా తన ప్రవర్తనలో మార్పులేదు. మరింతగా రాటుదేలుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న మంత్రి శంకర్ను దక్షిణ మండల టాస్క్ఫ�
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ కాపుకాసి… బస్సులు, రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న ఒంటరి ప్రయాణికులన�
సికింద్రాబాద్ : మానవమృగాలు రెచ్చిపోతున్నారు. అభం, శుభం తెలియని పసిపాపల నుంచి బాలురను సైతం కామ వాంఛతో చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా కొంతమంది మృగాళ్లు వికృత చేష్టలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే చ�
నలుగురు నిందితులు అరెస్ట్, రిమాండ్ రూ.44.60లక్షల విలువైన ముడిసరుకు, యంత్రాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన గోపాలపురం ఏసీపీ సుధీర్కుమార్ సికింద్రాబాద్, అక్టోబర్ 27: నిషేధిత గుట్కా తయారీ గుట్టును చిలకలగ�