తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ నేతృత్వంలో ఇంజినీర్ల బృందం అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిని సోమవారం సందర్శించింది. నది వెంట వరద నివారణకు నిర్మించిన కరకట్టలను, ఇతర నిర్మ�
రాష్ట్ర ప్రభుత్వం 51 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహంకాళి ఏసీపీగా రవీందర్, గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి, వనస్థలిపురం ఏసీపీగా భీమ్�
నదీ జలాల వినియోగంపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, అనువైన చోట్ల ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములను సాగులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వ�