దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. శుక్రవారం నాటికి(మే 30) దేశంలో 1,828 యాక్టివ్ కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు 15 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఆరు మహారాష్ట్రలోనే సంభవించాయి. వెంటనే స్పందించిన �
Landslides | కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెల్లడించారు.
శబరిమలలో గరిష్ఠంగా రోజుకు 90 వేల మంది భక్తులకే అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. శబరిమలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, అధికారు�
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ సీఎం విజయన్పై చర్య తీసుకుంటానని బాంబు పేల్చారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం కార్యాలయానికి సంబంధం ఉన్నట్టు తేలితే జోక్యం చేసుకుంటానని వెల్లడించారు. గవర్నర్ ఖాన్�