కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి బల్కంపేట ఎలమ్మ ఆలయంలో మహా మృత్యుంజయ హోమం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ గురువారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మహ�
ముందుకు వచ్చిన టీఎన్జీవో హైదరాబాద్ శాఖ ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత 730 యూనిట్ల రక్తం సేకరణ సుల్తాన్బజార్,ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఎన్జీవో హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ని
ప్రత్యేక రాష్ట్రం కోసం పట్టువదలకుండా ఉద్యమించి తెలంగాణ తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ఆదే స్పూర్తితో ఏడేళ్లలో తెలంగాణ గతిని మార్చారని మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.