సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్'ను ప్రవేశపెట్టిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
Minister Mahender Reddy | గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారని సమాచార, పౌర సంబంధా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నరు. శుక్రవారం శివారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత
Minister Sabitha Indra Reddy | ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.