కర్ణాటకలో నందిని, అమూల్ బ్రాండ్ల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. అమూల్ మైసూర్ పాక్ తయారు చేయగలదనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు పనితీరు ఎలా ఉందంటే.. ఆ రాష్ర్టానికి చెందిన ఓ స్వామీజీ స్వయంగా ముఖ్యమంత్రి బొమ్మై సమక్షంలోనే బీజేపీ సర్కారును కడిగిపారేశారు.
బెంగళూరు : కర్నాటక హిజాబ్ వివాదం కేసులో తీర్పు వెలువరించిన ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులకు వై కేటగిరి భద్రత కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ప్రకటించారు. బెది�
కాషాయ జెండా ఎప్పటికైనా జాతీయ జెండాగా మారే సూచనలు ఉన్నాయని మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు కర్నాటక రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి బొమ్మై ఈ వ్యాఖ్యలను సమర్థిస్తు