అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజస్థాన్లో ఈడీ దాడుల కలకలం రేగింది. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి ఈ నెల 27న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు
న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు రాజస్థాన్ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని సీఎం గెహ్లాట్ వ్యాఖ్యానించారని, ఆ
న్యాయ వ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని, కొన్ని కేసులలో న్యాయవాదులే జడ్జీలకు తీర్పును నిర్దేశిస్తున్నారని
Congress Party | రాజస్థాన్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కీలక నేత సచిన్ పైలట్ మధ్య పోరు ముదురుతున్నది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సచిన్ స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 24 నుంచి 30వ తేదీలోగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం.