బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే క్షమాభిక్ష పే�
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జిల్లాలు పునర్విభజన చేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లా మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయాలతోపాటు జిల్లా న్యాయస్థానం సైతం సంగారెడ్డ�
పేదలకు మెరుగైన పేవలందించేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థల సేవలను ప్రారంభించినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల భుయాన్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23జిల్లాల్లో జిల్లా న్యాయ