సుప్రీంకోర్టులో తనపై జరిగిన షూ దాడి యత్నంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ మొదటిసారి స్పందించారు. ఆ అనూహ్య ఘటనపై రెండురోజుల తర్వాత సీజేఐ మౌనం వీడారు.
దేశంలో అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయిపై మతోన్మాది న్యాయవాది రాజేష్ కిషోర్ అనే మతోన్మాదిని కఠినంగా శిక్షించాలని హనుమకొండ జిల్లా రైతు సంఘం జిల్లాకార్యదర్శి ఏం చు�
ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్నుకు ప్రారంభంలోనే తీవ్ర నిరసనలు సవాలు విసురుతున్నాయి. పారిస్లో నిరసనకారులు బుధవారం రోడ్లను దిగ్బంధం చేశారు, టైర్లకు నిప్పుపెట్టారు.