ఓట్ల పండగకు గ్రేటర్ సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు జిల్లాల్లోని నాలుగు ఎంపీ స్థానాలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ �
2024 జనవరి ఒకటి నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉన్నతాధికారులకు సూచించారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, గత ఐదేం
రాష్ట్ర శాసనసభకు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ కోరారు. ప్రతి ఫిర్యాదుకు స్పందిస్తామని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసం నిర్మించిన ‘రజాకార్' సినిమాను, ప్రస్తుతం విడుదలైన టీజర్ను నిలిపివేయాలని పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డి జాతీయ ఫౌండేషన్ సభ్యురాలు, రావి నారాయణ రెడ్డి మనుమరాలు రావి ప్రతిభారెడ్డి కో�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. ప్రలోభాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, డబ్బు, మద్యం, గిఫ్టులు వంట