న్యూఢిల్లీ: యూఎఈ ఆతిథ్యమివ్వనున్న ఆసియాకప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ఈనెల 8న ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియాకప్ను ఈసారి టి20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. చేతన్ శర్మ నేత�
ఐర్లాండ్తో తలపడేందుకు యువ టీమిండియా సిద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రదర్శ
ముంబై: భారత జట్టు తరఫున యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతాలు చేస్తాడని చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అన్నాడు. ‘సరైన సమయంలో రుతురాజ్ అవకాశాన్ని పొందాడు. టీ20 జట్టులో ఉన్న అతడు ఇప్పుడు వన్డేలో ఉన్నాడు. �
టీ20 వరల్డ్కప్కు టీమిండియాను ఎంపిక చేసిన తర్వాత ప్రధానంగా ఇద్దరిపైనే చర్చ జరిగింది. శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ), యజువేంద్ర చాహల్లకు జట్టులో స్థానం దక్కకపోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం