చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. బుధవారం జైపూర్ మండలం ఇందారంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగి కొట్టుకున్నంత �
చెన్నూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వ్యవహరిస్తున్న తీరును ప్రజానీకం చీదరించుకుంటున్నది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సమస్యలు పట్టించుకోకపోవడంతో ఆయనపై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతున్నది. ఏ �
కేసీఆర్ సర్కారులో చెన్నూర్ నియోజకవర్గం ఓ వెలుగు వెలిగింది. అప్పటి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిధుల వరద పారించి చెన్నూర్ నియోజవర్గాన్ని ప్రగతిపథంలో నడిపించి ఆదర్శంగా తీర్చిదిద్దారు.
పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో నిర్మాణమవుతున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు.