ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని జల్లి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికకులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తొగరు విజయ్పాల్రెడ్డి(46) నర్సంపేటలో ఫ్లైవుడ్ వ్యా
పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�