ప్రతీ ఒక్కరూ లింగ వివక్షను వ్యతిరేకించాలని చెల్పూర్ వైద్యాధికారి డాక్టర్ మధూకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ఆధ్వర్యంలో చ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రం (కేటీపీపీ) రెండోదశ 600 మెగావాట్ల ప్లాంట్లో 60 రోజులపాటు కరెంట్ ఉత్పత్తి నిలిపివేయనున్నారు.
పోషకాలు మెండుగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలుచేసేవి చిరుధాన్యాలు. వీటిని ఆహారంగా తీసుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుండడంతో పంటలకూ మాంచి డిమాండ్ ఏర్పడింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడితో ఆశించ�