మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో చీతాల మరణాలు ఆగడం లేదు. పార్కులో శుక్రవారం సూరజ్ అనే మగ చీతా మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. గత ఐదు నెలల వ్యవధిలో మృతి చెందిన చీతాలలో ఇది ఎనిమిదోది. దీని మరణాన
మధ్యప్రదేశ్లోని కునో పార్కులో మరో చీతా మృత్యువాత పడింది. రెండు నెలల క్రితం పార్కులో నమీబీయా చీతా జ్వాలకు జన్మించిన నాలుగు కూనల్లో ఒకటి మంగళవారం చనిపోయింది. బలహీనత కారణంగానే చీతా కూన చనిపోయిందని ప్రాథమ�
భారత్లో ఆఫ్రికన్ చీతాలను ప్రవేశపెట్టడం ప్రణాళిక రహితంగా జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రాదేశిక జీవావరణాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా చీతాలను కునో జాతీయ పార్కులోకి వదిలి పెట్టడం వల్ల పొరుగ�