వికారాబాద్/మోమిన్పేట : తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ పట్ట�
రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం ధర్నాలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కేంద్రం వైఖరిని నిరసిస్తూ చావు డప్పు కొట్టిన ఎమ్మెల్యే కొడంగల్ జోన్ బృందం : రాష్ట్రాలలో పండించిన ధాన్యాన్ని కేంద్ర
ఆమనగల్లు జోన్ బృందం : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న వివక్షతకు నిరసనగా సోమవారం ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పల్లెపల్లెనా చావుడప్పును మోగించారు. ఆమనగల్లు మండల కేంద్రంలో �
Paddy Procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్త�