జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా దిగిన విక్రమ్ ల్యాండర్ పరిశోధనలను మొదలుపెట్టింది. దక్షిణ ధ్రువ ప్రాంత ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది ఇస్రోకు చేరవేసింది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన ఇస్�
చంద్రయాన్-3పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు ప్రకాశ్రాజ్పై కర్ణాటకలో కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంస్థ నేతలు బాగల్కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశ�