పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఐలమ్మ విగ్రహం వద్ద గుత్ప, అలీసాగర్ లిఫ్ట్ నిర్వహణ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు.
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని, కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటలు చెప్తారని, సీఎం కేసీఆర్ చేతల్ల
ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కామోల్ గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుంసర సర్పంచ్ ప్రవీణ్ తండ