కులాలవారీగా ఉద్యోగుల వివరాలు సమర్పించాలని పలు ప్రభుత్వ విభాగాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. బీసీలకు సంబంధించిన పలు అంశాలపై ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ �
‘స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు నిరాశే ఎదురైంది. ఆ అన్యాయాన్ని సహించలేకే ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు’ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఓ ప్రకటనలో తెలిప�
బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ సర్కారు చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే శారు.