ఫ్యాటీ లివర్... ఎపిడమిక్తో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రతీ నలుగురిలో ఒకరిపై ప్రభావం చూపుతున్నదని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అవగాహనలేమి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కార�
దేశంలోనే తొలి బయోబ్యాంక్ హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో ప్రారంభమైంది. ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ మంగళవారం దీన్ని ప్రారంభిం చారు.
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ‘మా’ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు మంచు వ
హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ (హెచ్ఏఐ) నియంత్రణ అనేది హెల్త్కేర్లో సవాలుగా మారుతున్నదని, దేశంలోనే కాకుండా అభివృద్ధి చెందిన యూఎస్, యూకే వంటి దేశాల్లో సైతం ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని ఏషియన