ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సేంజ్ (ఐఐబీఎక్స్)పై ప్రత్యేక కేటగిరీ క్లయింట్ (ఎస్సీసీ)గా చేరింది. తద్వారా ఐఐబీఎక్స్లో తమ మొదటి గోల్డ్ ట్రేడ్ నిర్వహించిం
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అగ్నివీర్లకు ప్రత్యేక వ్యక్తిగత రుణ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ఈ ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంక్గా నిలిచింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ అవార్డును ప్రకటించినట్టు ఓ