సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా.. రైతు పక్షపాతిగా అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె శంకర్పల్లి వ్యవసాయ మార�
పరిపాలనా సౌలభ్యం కోసం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ను ప్రారంభోత్సవానికి ముస్తాబుచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త, జానపద కవి అన్నాభావు సాఠే విగ్రహాన్ని రష్యా రాజధాని మాస్కోలో ఏర్పాటు చేశారు. ఆల్ రష్యా స్టేట్ లైబ్రరీ ఫర్ ఫారిన్ లిటరేచర్ భవనంలో సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించారు.