ప్రతి ఓటరుకు గురువారం కల్లా ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ (వీఐఎస్) పంపిణీ పూర్తి చేయాలని క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వికాస్రాజ్ ఆదేశించారు.
ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస పార్టీ ప్రకటనలను నిలిపివేయాలని బీఆర్ఎస్ కోరింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలయ్యే విధంగా చూడాలని పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధ�
ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెరుగుదలపై రాష్ట్రంలో 800 కిలోమీటర్ల మేర నిర్వహించిన సైకిల్ ర్యాలీతో అనుకున్న లక్ష్యం నెరవేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల కమిషన్ మీడియా సెంటర్ను బీఆర్కేఆర్ భవన్లో శనివారం సీఈవో వికాస్రాజ్ ప్రారంభించనున్నారు. రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అ�
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందం శుక్రవారం బెంగళూరులో పర్యటించింది. ఆ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగినప్పుడు అనుసరించిన ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఆరుగురు అధికారులు వెళ్లినట్టు సీఈవ
మునుగోడు ఉపఎన్నికల పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసిం ది. నవంబర్ 3న జరిగే ఎన్నికలో 2,41,805 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదని ఎన్నికల సిబ్బందిని ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్రాజ్ హెచ్చరించారు. ఉప ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్