నీటి వనరులను సంరక్షించుకోవడంతోపాటు వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని, అందుకు రాష్ర్టాల మధ్య పరస్పర సహకారం అవసరమని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) చైర్మన్ భూపాల్ సింగ్ స్పష్టం చేశారు.
కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన గెజిట్లో చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
కృష్ణా నదీజలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. 31 మార్చి 2024 వరకు పెంచుతూ కేంద్ర జలశక్తిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో బ్రిజేశ్కుమార్ ట్రిబ్
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించే విషయంలో ఏపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. గత జనవరి 25న కేంద్ర జల్శక్తిశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనే స�