పొరుగు రాష్ర్టాలు, ఇతర దేశాల ప్రజలకు తమ మాతృభాషపై ఎక్కువ అభిమానం ఉంటుంది. వారు ప్రతి ఒక్కరితో మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ, మన దగ్గర అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నది.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ హైదరాబాద్ రీజినల్ లెవల్ అండర్-17 క్రికె ట్ టోర్నమెంట్ను గురువారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దు మైలారం (ఓడీఎఫ్)లో ఘనంగా ప్రారంభించారు.
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా కింద 10 సీట్లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఎంపీలు లెటర్ జారీ చేసిన వారికి స్కూళ్లలో 10 మంది విద్యార్థులకు సీట్లు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ క�
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్ట్గా తప్పనిసరిగా బోధించాలన్న 2018 ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ ఏడాది క్లాస్-4, క్లాస్-9 తరగతుల్లో తెలుగును త�