Revanth Reddy | ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేసిన సీఎం రేవంత్రెడ్డికి రివర్స్నోట్
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్ర పధకాలకు పేర్లను ఖరారు చేయాలని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా -లక్ష్యం: అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం. -రైతులకు సామాజిక భద్రత కల్పించడం. ప్రయోజనాలు: -నామమాత్రపు ప్రీమియంతో రైతులకు పంటల బీమా. -ఖరీఫ్ సీజనలో ఆహార ధా�