తెలుగు సాహితీవనంలో మట్టివాసనను, ప్రాంతీయ చైతన్యాన్ని అక్షర రూపంలో నిలిపిన ప్రముఖ కవి, విమర్శకుడు, ఆలోచనాపరుడు డాక్టర్ నందిని సిధారెడ్డి. ఆయన రచించిన కవితా సంపుటి ‘అనిమేష’కు 2025 సంవత్సరం కేంద్ర సాహిత్య అ�
సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురసా రం వరించింది. ‘కరోనా‘ సమయంలో రచిం చిన అనిమేష దీర్ఘకవితా సంప�
శాస్త్రీయ సంగీతం మీద ఇష్టం, ఆసక్తి కనబరిచే వారి సంఖ్య ఇప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఆ విద్య అంత త్వరగా పట్టుబడక పోవడమే అనొచ్చు. శాస్త్రీయ సంగీతం మీద పుస్తకాలు, వ్యాసాలు రాసేవారి సంఖ్య తెలుగు �
సాహిత్యంలో ‘తెలుగు’ పేరుతో ‘ఆంధ్రా’ ఆధిపత్యం ఇకపై చెల్లదు! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసమే కాదు, భాషా, సాహిత్యరంగాల్లో ఆంధ్రాధిపత్యం, వివక్షకు వ్యతిరేకంగా కూడా జరిగ�
బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రవీంద్రభవన్లో గురువారం సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ మాధవ్ కౌశిక్
గిరిజన తండాలో కళ్లెదుట కనిపించే శ్రమజీవులు. అరుదైన సంస్కృతి, సంప్రదాయ వైభవం. ఘనమైన వారసత్వంగా వస్తున్న ఆచార, వ్యవహారాలు. వీటన్నిటినీ సునిశితంగా పరిశీలిస్తూ పెరిగాడు ఆ కుర్రాడు. తన మనసులో దాచుకున్న భావాల�
నిజామాబాద్ జిల్లాజక్రాన్పల్లి తండాకు చెందిన యువ రచయిత, కవి రమేశ్ కార్తీక్నాయక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువజన పురస్కారం దక్కింది. తాను రాసిన తొలి కథా సంపుటి ‘దావ్లో’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకా�
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాస్రావుకు ప్రతిష్టాత్మక డీ లీట్ లభించింది. ఛత్తీస్గఢ్లోని షహీద్ మహేంద్ర కర్మ వర్సిటీ (బస్తర్) గౌరవ డాక్టరేట్ను అందజేసింది.