పార్లమెంట్ సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. కాని, ఇటీవలి కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినట్లు కనపడ�
Union Ministers | ఏపీలోని విశాఖపట్నంకు వచ్చిన కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి కుమారస్వామి , సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రయాణిస్తున్న కాన్వాయ్లో కార్లు ఒకదాని వెనుక ఢీ కొన్నాయి.
మంత్రి హరీశ్రావు | ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేని వైద్య ఆరోగ
తొలి విస్తరణలో 43 మంది ప్రమాణం రెండోసారి అధికారంలో ఇదే తొలి విస్తరణ కీలక మంత్రులతో పాటు 12 మంది ఔట్ కొత్తగా 36 మంది కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్రెడ్డి సహా ఏడుగురికి ప్రమోషన్ సింధియాకు దక్కిన క్యాబినెట్
నేడు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్తో ప్రధాని భేటీ | కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, �
ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ | ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం తెలిపింది.
న్యూఢిల్లీ: 11 మంది కేంద్ర మంత్రులపై బూటకపు మీడియా ట్యాగ్ వేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ను డిమాండ్ చేశారు. టూల్కిట్ పేరిట బీజేపీ నేతలు తప్పుడు మీడియా పోస్టులు పెడు�