రుద్రంగి మండలం బడితండా గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బానోత్ మీరిబాయి(120) బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మీరిబాయికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 120 ఏళ్ల వయసులో కూడా సొం�
Dadi Ratan Mohini: బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని కన్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్రహ్మకుమారిగా రతన్ మోహిని రికార్డ�
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు
బెంగుళూరు: స్వాతంత్య్ర సమరయోధుడు.. 103 ఏళ్ల వృద్ధుడు హెచ్ఎస్ దొరేస్వామి ఇవాళ కన్నుమూశారు. బెంగుళూరు హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు సన్నిహితులు తెలిపారు. 103 ఏళ్ల దొరేస్వామి.. మే 13వ తేదీన