మహిళలు గర్భిణులుగా నమోదైన నాటి నుండి ప్రసవం జరిగి చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చేంత వరకు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణం�
గర్భిణులు, బాలింతలతో పాటుగా ఐదేండ్ల లోపు చిన్నారులకు పోషకాహారం అందించడం వల్ల వారిలో రక్తహీనతను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. పోషణ మాహ్ కార్య
గర్భిణులు, బాలింతలతో పాటుగా అయిదేళ్ల లోపు చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు.
తల్లి పాల ప్రాముఖ్యతను ప్రతి గర్భిణికి వివరించి బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించేలా చూడాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని ఆర్థాలబావి ఆంగన్వాడీ కేంద�