లారీల్లో నిరంతరం బొగ్గు రవాణాతో ప్రమాదాలు చోటు చేసుకోవడం.. తరలింపునకు ఎక్కువ సమయం పడుతుండడం.. నిత్యం రవాణాతో ప్రధాన రహదారులు దెబ్బతినడం.. రోడ్లపై అక్కడక్కడ బొగ్గు పెళ్లలు, దుమ్ము పడడం వల్ల వాహనదారులకు ఇబ్
సీసీసీ సింగరేణి పాఠశాలలో నిర్వహించి పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం వైభవంగా సాగింది. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ట్రస్ట్, ము�
సీసీసీ సింగరేణి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల మహా సమ్మేళానికి అంతా సిద్ధమైంది. పాఠశాలకు చెం దిన పూర్వ విద్యార్థులు కొందరు ఆరు నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు.