ఆర్చరీ ప్రపంచకప్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌడ్ విభాగంలో సెమీఫైనల్కు దూసుకెళ్లగా.. పురుషుల రికర్వ్ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది.
ఎనిమిదేండ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ వస్తున్న ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోక్స�