Caste Based Census | దేశ వ్యాప్తంగా కుల ఆధారిత జనాభా గణన చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. కుల ప్రాతిపదికన జన గణనతో పాటు జనాభా గణనను వెంటనే ప్రార�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
Bihar | బీహార్లో కులాల వారీగా జనగణన ప్రారంభమయింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు. ఈ సందర్భంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి వంటి
Caste Based Census | రాబోయే జనాభా గణనలో ఇతర వెనుకబడిన తరగతుల (OBC's) కుల ఆధారిత జనాభా గణన చేపట్టేలా కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్రం స్పందన
అనూహ్య రాజకీయ పరిణామాలకు బీహార్ వేదికగా మారుతున్నది. మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య స్నేహబంధం చెడినట్టు తెలుస్తున్నది. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీహార్లో కుల జనగణనపై ఈ నెల 27న అఖిల పక్ష సమావేశ�
న్యూఢిల్లీ: తాను ఎంపీగా ఉన్నప్పుడు, కుల ఆధారిత జనాభా గణన కోసం ఇతరులతో కలిసి లోక్సభలో పోరాడినట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గతంలో దీనిపై రాత ప
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోపాటు మరి కొందరు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. కులం ప్రతిపాదికన జనాభా గణన నిర్వాహించాలని కోరుతూ