భారత్.. మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణల సగటు రూ.1.43 కోట్లుగా ఉన్నదని ప్రముఖ క్యాష్ లాజిస్టిక్�
Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇంటర్ఆపరేటబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయిల్ (ఐసీసీడబ్ల్యూ)ను ప్రారం