ప్రతి కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసులకు సూచించారు. గురువారం సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని సర్కిల్ కార్యాలయంతో పాటు, పోలీస్స్టేషన్ను ఆయన సందర�
SP Srinivas Rao | జిల్లాలో నమోదవుతున్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు ఎస్సై సతీశ్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై సతీశ్ అవినీతికి పాల్పడటమే గాక కేసుల విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసుల్లో 500 చార్జిషీట్లను దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేసు నమోదైన తర్వాత సంక్లిష్టమైన వ్యవహారాలను మినహాయ