చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన శ్రీరాముల వీరాచారి (40) కార్పెంటర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపా
రాష్ట్రంలో విశ్వకర్మల జీవితం అత్యంత దుర్భలంగా మారిందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. శుక్రవారం జీరోఅవర్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Jaya Tulsi | హైదరాబాద్కు చెందిన జయ తులసి మాత్రం ఆ పాత చెక్కలకు కొత్తరూపం ఇస్తున్నది. మూలన పడేసిన పాత ఫర్నిచర్ను అందంగా మలిచి తిరిగి విక్రయిస్తున్నది.